న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఎవరికి ముందు ఇవ్వాలో తేల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొదటగా అత్యధిక కేసులున్న ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dygnz6
అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!
Related Posts:
జగన్ లండన్ టూర్ క్యాన్సిల్ : కారణమిదేనా ?హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి జగన్ లండన్ వెళ్లాల్సి… Read More
భారీగా గాలి, జోరు వాన, రైళ్లు, విమానాల రద్దు : ఫొణితో ఒడిశాలో 8 మంది మృతిభువనేశ్వర్ : సూపర్ సైక్లోన్ ఫొణి ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫానుతో రాష్ట్రంలో 8 మంది మృతిచెందారు. పలుప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భీకర… Read More
బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, మరోసారి రిపిట్ కాకుండా చూసుకొండి : కేసీఆర్కు ఈసీ వార్నింగ్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ కామెంట్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హ… Read More
బలవంతంగా సున్తీ చేశారు...రాజస్థాన్లో కేసు పెట్టిన తల్లిరాజస్థాన్ లో ఓ బాలునికి సున్తి చేసి బలవంతపు మత మార్పిడి చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పాటు బాలుడి తల్లిని చెల్లిని సైతం లైంగిక … Read More
కాంగ్రెస్లో జంపింగ్ జపాంగ్స్ టెన్షన్ : పార్టీ మారే నేతలను స్లిప్పర్తో కొడతానన్న పొన్నంహైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నేత వెళ్లిపోతుండటంపై ఆ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తమ బీ ఫాం తీసుకొని .. గెలిచి, ఇతర పార్టీలోకి వెళ్ల… Read More
0 comments:
Post a Comment