న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఎవరికి ముందు ఇవ్వాలో తేల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొదటగా అత్యధిక కేసులున్న ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dygnz6
అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!
Related Posts:
8వ తేదీన క్యాబినెట్ భేటీ.. లాక్డౌన్, థర్డ్ వేవ్ సహా చర్చించే కీలక అంశాలు ఇవే..తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (జూన్ 8వ తేదీన) జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉ… Read More
Bigg Boss Telugu: ముహూర్తం పెట్టేశారు: దుర్గారావు, మంగ్లీ సహా: కంటెస్టెంట్లు వీరేహైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5.. మరోసారి వీక్షకులను పలకరించబోతోంది. బుల్లితెర మీద సందడి చేయబోతోంది.… Read More
Krishnapatnam medicine: కొద్దిగంటల్లో ఆనందయ్య మందు పంపిణీ షురూ -దాని పేరు ‘ఔషధ చక్రం’కొవిడ్ వ్యాధిని తగ్గించేది కానప్పటికీ, కరోనా సోకినవారికి ఉపశమనం కలిగిస్తుండటం, దుష్ప్రభావాలేవీ లేకపోవడంతో కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుంచి గ్… Read More
సాధకులకు 'భగవద్గీత' దిశానిర్దేశం...డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జగన్ ఢిల్లీ యాత్రకు ఒక్కరోజు ముందు: పశ్చాత్తాప పడినా..నో యూజ్: రఘురామకు ఇండైరెక్ట్ వార్నింగ్అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. పార్టీలో కొనసాగడంపై పరోక్ష సంకేతాలు వెలువడుతోన్నాయి. రఘురామ క… Read More
0 comments:
Post a Comment