Saturday, October 17, 2020

అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!

న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్‌ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఎవరికి ముందు ఇవ్వాలో తేల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొదటగా అత్యధిక కేసులున్న ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dygnz6

Related Posts:

0 comments:

Post a Comment