న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఎవరికి ముందు ఇవ్వాలో తేల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. మొదటగా అత్యధిక కేసులున్న ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dygnz6
అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!
Related Posts:
Fact Check:విద్యార్థులకు యాప్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు..ఖండించిన సీబీఎస్ఈన్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూ… Read More
‘రిమూవ్ చైనా యాప్’కు షాక్: ప్లేస్టోర్ నుంచి తొలగింపు, ‘మిత్రోన్’ కూడా, ఎందుకంటే?న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా దుశ్చర్యల నేపథ్యంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింద… Read More
అట్టుడుకుతున్న అమెరికాలో అతను ఓవర్ నైట్ హీరో.. ఎవరతను.. అసలేం చేశాడు..?నాగరిక సమాజం,నాగరికులం అని గొప్పలు పోవడమే తప్ప అభివృద్ది చెందిన సమాజాల్లోనూ అసమ విలువలు ఇప్పటికీ అలాగే పేరుకుపోయి ఉన్నాయి. కొన్నిసార్లు ఉపరితలంపై అది … Read More
నకిలీ పత్తి విత్తనాల దందా .. ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులుపాలు కల్తీ ,నీళ్ళు కల్తీ ,నూనె కల్తీ, పప్పులు , ఉప్పులు అన్నీ కల్తీ ... కల్తీల ప్రపంచంలో ఏది అసలో ఏది నకిలీనో తెలుసుకోవటం చాలా కష్టంగా మారింది . కల్తీ… Read More
కర్ణాటక: KGFలో మరో సంచలనం.. బంగారాన్ని మించిన పల్లాడియం నిక్షేపాలు.. త్వరలోనే వెలికితీత..దాదాపు రెండో దశాబ్దం నుంచీ బంగారం తవ్వకాలకు కేంద్రంగా.. దేశంలోనే మొట్టమొదట విద్యుత్ సరఫరా కలిగిన ప్రాంతంగా.. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన … Read More
0 comments:
Post a Comment