ఏలూరు: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు ఘోర అవమానం సంభవించింది. తాడేపల్లి గూడెం శశి విద్యాసంస్థల ఎదురుగా వారు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తుండగా, సంబంధిత విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర మేకా వారిని అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు చెదరగొట్టారు. పోలీసుల సహకారంతో వారిని తరిమి కొట్టారు. అభిమానులు చందాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uq3oWW
Sunday, September 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment