Saturday, October 17, 2020

నితీశ్‌పై పోరుకు రంకెలేస్తున్న లోక్‌జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్‌ కావడం ఖాయం..

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్‌ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసురుతోంది. అయితే లోక్‌ జనశక్తి పోరు మహాకూటమితోనే కాదు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జేడీయూపై కూడా. అందుకే జేడీయూ టార్గెట్‌గా నిత్యం లోక్‌జనశక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిప్పులు చెరుగుతున్నారు. ఎన్డీయే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bfokC

Related Posts:

0 comments:

Post a Comment