బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసురుతోంది. అయితే లోక్ జనశక్తి పోరు మహాకూటమితోనే కాదు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జేడీయూపై కూడా. అందుకే జేడీయూ టార్గెట్గా నిత్యం లోక్జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ నిప్పులు చెరుగుతున్నారు. ఎన్డీయే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bfokC
నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..
Related Posts:
మంత్రిపదవికి రాజీనామ చేసిన సిద్దూ... ? రాహుల్కు లేఖ...పంజాబ్ క్యాబినెట్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు.కాగా ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు రా… Read More
జై శ్రీరాం అనాలంటూ.. ఇమామ్పై దాడి... 12 మంది యువకులపై కేసుఉత్తరప్రదేశ్లో మరో మత వ్యతిరేక సంఘటన జరిగింది. తన ఇంటికి వెళుతున్న ఇమామ్ను అడ్డుకున్న యువకులు అడ్డగించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి తెచ్చారు. అనంతరం త… Read More
వయసులో పెద్దది.. యువతిపై మైనర్ల రేప్ అటెంప్ట్..!హైదరాబాద్ : పట్టుమని ఇరవయ్యేళ్లు లేవు. తప్పులో కాలేశారు ఇద్దరు మైనర్లు. వయసులో తమకంటే పెద్దదైన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మల్కాజిగిరి పోలీస్ స్… Read More
ఆలీకి కీలక పదవి..! టీటీడి బోర్డ్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల పైన సీఎం దృష్టి పెట్టినట్టు తె… Read More
ఓ వ్యాపారి, ముగ్గురు యువతులు.. రొమాన్స్ పేరుతో ముగ్గులోకి.. చివరకు..!ఉత్తర ప్రదేశ్ : వ్యాపారులకు వల వేస్తూ ముగ్గులోకి దించుతూ మోసం చేస్తున్న యువతుల ఆట కట్టించారు యూపీ పోలీసులు. ఘజియాబాద్కు చెందిన ఓ వ్యాపారిని ముగ్గురు … Read More
0 comments:
Post a Comment