రాజధాని విషయంలో జనసేన అధినేత రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు.. రాజధాని నిర్మాణంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపి పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ హయాంలో జరిగిన జరిగిన అవకతవకలపై పవన్ కళ్యాన్ ఎందుకు ప్రశ్నించలేదని అయన అడిగారు. తెలంగాణ కొత్త గవర్నర్గా సౌందర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34hlMpe
Sunday, September 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment