Sunday, September 1, 2019

పవన్ కళ్యాణ్ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారు : బోత్స సత్యనారయణ

రాజధాని విషయంలో జనసేన అధినేత రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు.. రాజధాని నిర్మాణంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపి పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ హయాంలో జరిగిన జరిగిన అవకతవకలపై పవన్ కళ్యాన్ ఎందుకు ప్రశ్నించలేదని అయన అడిగారు. తెలంగాణ కొత్త గవర్నర్‌గా సౌందర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34hlMpe

Related Posts:

0 comments:

Post a Comment