Sunday, October 18, 2020

ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధం

విజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ggHl9

Related Posts:

0 comments:

Post a Comment