తెలంగాణలో భారీ ఎత్తున టెస్టులు జరుపుతున్నప్పటికీ కొత్త కేసులు స్వల్పంగా బయటపడుతుండటంతో కరోనా ఉధృతి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 41,043 శాంపిళ్లను పరీక్షించగా, కేవలం 1436 మంది మాత్రమే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m2ea1R
తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్లో మాత్రం..
Related Posts:
కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులుఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది ర… Read More
అన్ని రాష్ట్రాల పిసీసీ ఛీఫ్ లకు కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు..! తెలంగాణ పిసీసీ లో కీలక మార్పు..?ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది ర… Read More
రూ. 2 వేల కోట్ల స్కాం, రాజకీయ నాయకుడి కుట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో హడల్ !బెళగావి/బెంగళూరు: కర్ణాటకలో ఐఎంఏ స్కాం కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 2,000 కోట్ల స్కాం బయటకు రావడంతో … Read More
TSRTC STRIKE:ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్టే కంటిన్యూ, ప్రొసిడింగ్స్ సీల్డ్ కవర్లో సమర్పణ..ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. … Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, విలీన డిమాండ్ నుండి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీఆర్టీసీ సమ్మెపై కార్మికులు కీలక డిమాండ్ నుండి వెనక్కి తగ్గారు. గత నలబై రోజులుగా విలీనంపై పట్టుబడుతున్న కార్మిక నేతలు తాత్కలికంగా విలీన డిమాండ్ను పక్… Read More
0 comments:
Post a Comment