Friday, February 28, 2020

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్ అమ్మకం: రూ.21 కోట్లకు కొన్న అమూల్.. !

అహ్మదాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్.. చేతులు మారింది. ఈ ప్లాంట్‌ను 21 కోట్ల 20 లక్షల రూపాయలకు అమూల్ సంస్థ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం ఆమోదం తెలిపారు. త్వరలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T76xfb

Related Posts:

0 comments:

Post a Comment