Sunday, October 18, 2020

కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?

లాక్ డౌన్ సడలింపులతో దేశంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతున్నా, కరోనా విలయం మాత్రం యధావిధిగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,871 కేసులు, 1033 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు(74,94,552) పెరిగింది. హైదరాబాద్‌ మళ్లీ ఆగం: తాజా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HcYOc6

Related Posts:

0 comments:

Post a Comment