హైదరాబాద్: ఓ వృద్ధుడికి సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదంతా ఓ పెద్ద నాటకమని కొట్టిపారేశారు. పట్నంగోస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేవంత్ రెడ్డి కూకట్పల్లిలో పర్యటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/399J6Y2
Friday, February 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment