ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం సాయత్రం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు నివేదిక సమర్పించారు. అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డలు నేరుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvIgLv
కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?
Related Posts:
ఏం రిపోర్టింగ్రా నాయనా.. వరద నీటి లోతులో మునిగి తేలుతూ..! (వీడియో)ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. ఇక లైవ్ రిపోర్టింగ్ పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోత… Read More
100 శాతం విశ్వాస తీర్మాణంలో విజయం సాధిస్తాం... యడ్యూరప్పమరో కొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మాణంలో తాము నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీమా వ్యక్తం చేశాడు. వంద శాతం విశ్వాస పరీక్షలో విజయం స… Read More
తల్లి తన కుమారుడిని ముద్దాడటాన్ని సెక్స్ అంటారా? మాజీ ముఖ్యమంత్రి!పాట్నా: సమాజ్వాది పార్టీ లోక్సభ సభ్యుడు ఆజం ఖాన్ ఇటీవలే లోక్సభలో భారతీయ జనతాపార్టీ సభ్యురాలు రమాదేవిని ఉద్దేశించిన చేసిన సెక్సీయస్ట్ కా… Read More
చత్తీస్ గఢ్ భారీ ఎన్కౌంటర్ తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా..! (వీడియో)బస్తర్ : చత్తీస్ గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయ… Read More
సూపర్ పోలీస్! విద్యార్థిని భుజాన వేసుకుని అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడక!కడప: కడపకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ చేసిన సాహసానికి సోషల్ మీడియా సలాం కొడుతోంది. ఆయనను సూపర్ పోలీస్గా ఆకాశానికెత్తేస్తోంది. ఇంతకీ ఆయన … Read More
0 comments:
Post a Comment