ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం సాయత్రం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు నివేదిక సమర్పించారు. అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డలు నేరుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mvIgLv
కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?
Related Posts:
అక్టోబర్ 4నుండి వైయస్సార్ వాహనమిత్ర: 94 వేల మందికి ఆమోదం : ఏటా 10 వేలు..!జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు ఇచ్చే ప్… Read More
ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులకు రిమాండ్.. ఆ స్కామ్తో సంబంధం లేదన్న నాయిని అల్లుడు..!హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈఎస్ఐ మందుల కుంభకోణంలో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత … Read More
ఇక ‘టిక్టాక్’లో..: తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం!హైదరాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వేదికలు కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప… Read More
దొంగల్లా మారిన అధికారులు.. ఉపాధి హామీ నిధులు హాంఫట్..!రంగారెడ్డి : ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు దొంగల్లా మారారు. ప్రభుత్వ నిధులను పక్క దారి పట్టించి అందినకాడికి దోచుకున్నారు. ఉపాధి … Read More
లైవ్లో ఉన్న మహిళ రిపోర్టర్కు ముద్దు...! వేధింపుల కేసు నమోదు..టీవీ లైవ్ కార్యక్రమాల్లో ఎన్నో వింత వింత సంఘటనలు జరగడం చాలా సార్లు చూసే ఉంటారు. లైవ్ చర్చల్లో కొట్టుకోవడం నుండి ఎన్నో విషాధ సంఘటనలు కూడ జరిగాయి. దీనిక… Read More
0 comments:
Post a Comment