Sunday, July 28, 2019

100 శాతం విశ్వాస తీర్మాణంలో విజయం సాధిస్తాం... యడ్యూరప్ప

మరో కొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మాణంలో తాము నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీమా వ్యక్తం చేశాడు. వంద శాతం విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని అన్నారు. ఇక విశ్వాస పరీక్ష అనంతరమే ఆర్ధిక బిల్లుకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును యథావిధిగా సభలో ప్రవేశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ys8C4C

Related Posts:

0 comments:

Post a Comment