పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ లాక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన తన హృదయంలోనే ఎప్పుడూ ఉన్నారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31en7gW
నేను మోడీకి హనుమంతిడిని! నా గుండె చీల్చి చూపిస్తా: చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
Related Posts:
లక్కున్నోడు: రూ.200 పెట్టుబడితో కోట్లు సొంత చేసుకున్న కానిస్టేబుల్అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరు… Read More
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న చంద్రబాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎమీ అనకుండానే ఆయనకు చెక్ పెట్టే ప్ర… Read More
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులుఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.1… Read More
అది ఫెడరల్ ఫ్రంట్ కాదు.!ఫెడప్ ఐన ఫ్రంట్..!కేసీఆర్ కూటమి పై మండిపడ్డ రాములమ్మ..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపట్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయినర్ విజయశాంతి మరో సారి మండిపడ్డారు. దేశంల… Read More
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడుహైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం… Read More
0 comments:
Post a Comment