అసలే కరోనా.. ఆపై మాంద్యం.. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్పొరేషన్, సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాలు లేవు. కానీ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా ఆఫర్ ప్రకటించింది. తెలంగాణలో పెద్ద పండుగలు బతుకమ్మ, దసరా నేపథ్యంలో శుభవార్త తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37juGGZ
మెట్రో బంపర్ ఆఫర్: 40 నుంచి 50 శాతం రాయితీ, కారణమిదేనా..?
Related Posts:
కాంగ్రెస్ లో కోవర్టులున్నారట ... కానీ ఎవరూ పేర్లు చెప్పరట.. పరేషాన్ చేస్తున్న హస్తం నేతలుకాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో మనుగడ కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్న పార్టీ. వరుస వలసలతో కుదేలవుతున్న పార్టీ. జంప్ జిలానీలైన ఎమ్మెల్యేల వల్ల బక్కచిక్క… Read More
రవిప్రకాష్ పై విజయ సాయి ఫైర్ ... సమాజాన్ని భ్రష్టు పట్టించిన బ్లాక్ మెయిలర్ , ప్రాసిక్యూట్ చెయ్యండిటీవీ9 సీఈవో రవిప్రకాశ్పై వరుస ట్వీట్లతో వాగ్బాణాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి . సమాజాన్ని భ్రష్టు పట్టించాడని తీవ్ర పదజాలంతో ఆయన రవి ప్రకా… Read More
అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..ఢిల్లీ : అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించనుంది. భ… Read More
సజావుగా సాగుతున్న రెండోదశ పరిషత్ పోలింగ్తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ విడతలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలుండగా... వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. … Read More
గంటల వ్యవధిలో రెండు భూకంపాలు: సునామీ భయంతో వణికిన జపాన్!టోక్యో: రెండు పెను భూకంపాలు జపాన్ను వణికించాయి. కొన్ని గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10:… Read More
0 comments:
Post a Comment