విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎమీ అనకుండానే ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి, వచ్చే ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dq4quR
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న చంద్రబాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!
Related Posts:
బోటు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో హర్షకుమార్ పిటీషన్.. విచారణ చేస్తున్న ధర్మాసనంకచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బోటు లో ఉన్నది 73 మంది కాదు 93 మంది ప్ర… Read More
కేటీర్ రోడ్ షో ప్రజలే లేరు... పోన్నంహుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలే లేరని మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో జరుగ… Read More
వీడియోల నుంచి ఈమెయిల్స్ వరకు: వేర్పాటు వాదులపై NIA కన్ను..!న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదులకు పాకిస్తాన్ హైకమిషన్ నుంచి నిధులు అందుతున్నాయని జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ కొద్దిరోజుల క్రితం వెల్లడ… Read More
టీఆర్ఎస్ నేతలు కోటీశ్వరులు.. ఉద్యోగులు బికారీలయ్యారు.. కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఫైర్తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తెలంగ… Read More
సద్దాం హుస్సేన్, హిట్లర్ గుర్తుకొస్తున్నారు.. కార్మికులను బెదిరించడం సరికాదు, ఇంద్రసేనా ఫైర్కేసీఆర్ సర్కార్పై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు నె… Read More
0 comments:
Post a Comment