ఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.100, అంతకంటే తక్కువ కరెన్సీ మాత్రమే ఇక చెల్లుబాటు కానుంది. అంటే భారత కరెన్సీలోని రూ.2000, రూ.500, రూ.200 నోట్లను రద్దు చేసింది. ఇది నేపాల్ వెళ్లే భారత పర్యాటకులకు ఇబ్బంది కలిగించే అంశం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1WRjG
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులు
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెనుకొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరిగి మండలం, పెనుగొండ, సోమందేపల్లి మండలాలు పూర్తిగా పెను గొండ నియోజకవర్గంలో కలిసాయి. జిల్లాలో టి… Read More
నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు.. 3 రోజులు నిలిచిపోనున్న OP సేవలుహైదరాబాద్ : ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు రావడం.. పేద, మధ్య తరగతి ప్రజలను కలవరపెడుతోంది. ఎలాంటి జబ్బులకైనా వైద్యం తీసు… Read More
ఏపిలో పెద్ద కుట్ర : ఆ ముగ్గురు కలిసి ప్లాన్ : చంద్రబాబు సంచలన ఆరోపణ..!ఏపిలో రేపో..ఎల్లుండో పెద్ద కుట్ర జరగబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రం లో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య సృ… Read More
టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుందన్న ఎంపీ జితేందర్ రెడ్డి మాటలను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిఎన్నికల సీజన్ కావడంతో పార్టీలలో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. టీఆర్ఎస… Read More
పర్మిషన్ లేకుండా గ్రూప్లో చేర్చడానికి చెక్... అందుబాటులోకి వాట్సప్ గ్రూప్ ఇన్వైట్ ఫీచర్వాట్సప్ గ్రూపులు ఇబ్బందిగా మారాయా? మీ పర్మిషన్ లేకుండానే గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారా? ఇకపై ఇలాంటి సమస్య ఉండబోదని అంటోంది వాట్సప్. మీ పర్మిషన్ లేకుండా… Read More
0 comments:
Post a Comment