విలయ కాలంలో రోజులు గడుస్తున్నకొద్దీ భారత్ సహా పలు దేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి.. దీంతో వైరస్ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నది.. శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 4కోట్లకు చేరువకాగా, మరణాల సంఖ్య 11లక్షలు దాటింది.. విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ఇతర వ్యాధుల చికిత్స కోసం వాడుతున్న కాంబినేషనల్ డ్రగ్స్ని ప్రత్యామ్నాయంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j5NdIP
కరోనాపై మరో షాకింగ్: రెమ్డెసివిర్ పనిచేయట్లేదు - మరణాలు పెరగొచ్చన్న WHO - గిలిద్ ఖండన
Related Posts:
మాట్లాడేందుకు కత్తులు, కొడవళ్లతో వస్తారా? పెద్దారెడ్డి పెద్ద దొంగ: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనంఅనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో గత రెండ్రోజులుగా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది వాతావరణం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరె… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన మరణాలు -కొత్తగా 212 కేసులు విజయనగరంలో జోరో -వ్యాక్సిన్ డ్రైరన్ సక్సెస్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా, మరణాలు మళ్లీ పెరిరగడం కలవరపెడుతోంది. నిన్న ఆదివారం కారణంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా … Read More
2020 ఇయర్ ఎండర్: తెలంగాణలో మృతిచెందిన నేతలు వీరే.. రాజకీయ ప్రస్థానం..2020లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో కొందరు/ హఠాన్మరణం మరికొందరు చెందారు. వారిలో నాయి… Read More
మకర సంక్రాంతి పండగ విశిష్టతలేంటి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఇళ్ల స్ధలాలు అడ్డుకునేవారు మనుషులేనా-దేవుడి మొట్టికాయలు- జగన్ కామెంట్స్ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం జగన్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్… Read More
0 comments:
Post a Comment