హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగాయి. అనంతరం ఓట్ల లెక్కించారు. టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T8HENy
Tuesday, January 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment