అమరావతి/హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థపై జనసేన పార్టీ స్పందించింది. దసరా, దీపావళి వంటి పవిత్రమైన పండుగలను జరుపుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాలకు చేరకుంటారని, అలాంటి ప్రజానికానికి రవాణా సౌకర్యం కల్పించడంలో ఏపి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. రవాణా రంగంలో సానుకూలంగా ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m5AgAN
దసరాకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యం.!ప్రజా సమస్యల పట్ల ఏపి సర్కార్ కు జనసేన సూచన.!
Related Posts:
2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగుర్ని దోషిగా తేల్చిన కోర్టు, నిర్దోషిగా ఒకరుజైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్క… Read More
పోలీసులతో బూట్లు నాకిస్తా, త్వరలోనే ఎన్నికలు..అంతా చంద్రబాబు వల్లే: జేసీ వివాదాస్పద వ్యాఖ్యలుమాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కిం… Read More
రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటనఏపీ రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనలతో మరోసారి రాజధాని రగడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నిర్మాణంపై అధికార పార్టీ సభ్య… Read More
vision 2020:అన్నమో రామచంద్ర, ఆకలితో అలమటిస్తోన్న పేదలు, పోషకాహార లోపంతో చిన్నారులుఎన్నో ఆశలు, ఆశయాలతో 2000వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎప్పటిలానే నూతన సంవత్సరం వచ్చింది కానీ.. మనం శతాబ్దంలోకి అడుగిడం. దీనిని మిలినియమ్ సంవత్సరం అని పి… Read More
కాషాయ నేతలు పెళ్లిల్లు చేసుకోరు... కాని... రేప్లు చేస్తారు... !ఝార్ఖండ్లో చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పాటు స్థానిక పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్నికల… Read More
0 comments:
Post a Comment