Wednesday, December 18, 2019

రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటన

ఏపీ రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనలతో మరోసారి రాజధాని రగడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నిర్మాణంపై అధికార పార్టీ సభ్యులు చేస్తున్న వాదనలను నిజం చేస్తూ...అనధికారికంగా సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే...అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ది చెందాలంటే... మూడు రాజధానులు రావచ్చంటూ ఆయన ప్రకటించారు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36KgvqP

0 comments:

Post a Comment