అక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 కోట్ల మంది ఓటర్లు ఎన్డీయే,మహాకూటమి భవితవ్యాలను నిర్దేశించబోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీయేతర మహాకూటమికి బీహార్ ఓటర్లు పట్టం కట్టినప్పటికీ... రెండేళ్లకే ఆ కూటమి విచ్చిన్నమై... అనూహ్యంగా నితీశ్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిని వీడి బీజేపీతో చేరిన నితీశ్కు ప్రజాదరణ ఉందా...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CjNQL
Tuesday, October 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment