Tuesday, October 20, 2020

లాలూ దెబ్బ... పడిపోయిన నితీశ్ ఇమేజ్.. బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు... బీజేపీ ఓటర్లలో గందరగోళం

అక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 కోట్ల మంది ఓటర్లు ఎన్డీయే,మహాకూటమి భవితవ్యాలను నిర్దేశించబోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీయేతర మహాకూటమికి బీహార్ ఓటర్లు పట్టం కట్టినప్పటికీ... రెండేళ్లకే ఆ కూటమి విచ్చిన్నమై... అనూహ్యంగా నితీశ్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిని వీడి బీజేపీతో చేరిన నితీశ్‌కు ప్రజాదరణ ఉందా...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CjNQL

Related Posts:

0 comments:

Post a Comment