జైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించింది. 2008 మేలో జైపూర్లో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ పేలుళ్లలో సుమారు 80 మంది ప్రాణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3kWdr
Wednesday, December 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment