Wednesday, December 18, 2019

2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగుర్ని దోషిగా తేల్చిన కోర్టు, నిర్దోషిగా ఒకరు

జైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించింది. 2008 మేలో జైపూర్‌లో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ పేలుళ్లలో సుమారు 80 మంది ప్రాణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3kWdr

Related Posts:

0 comments:

Post a Comment