హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని, ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శిథిల భవనాల్లో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అసిస్టెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lGXj4P
వచ్చే 72 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు: ఆ భవనాలకు నోటీసులంటూ కేటీఆర్
Related Posts:
కేరళలో తగ్గిన కరోనా.. 11 వేల కేసులు, 58 మంది మృతికేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 20 వేల నుంచి 15 వేల కేసులు వరకు వచ్చాయి. సోమవారం 11 వేల పైచిలుకు వచ్చాయి. ఇవాళ మాత్రం కేవలం 11,699 పాజిట… Read More
కాబూల్ ఎయిర్ పోర్ట్ రెడీ-అంతర్జాతీయ విమానాలు నడపాలని ఎయిర్ లైన్స్ ను కోరిన తాలిబన్లుఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కావస్తోంది. గతంలో రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపుల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న పరిణా… Read More
జగన్ నిర్ణయం సాహసమే - సీనియర్ మంత్రులను తప్పిస్తే : ముప్పు పొంచి ఉందా-టైం కోసం చంద్రబాబు...!!సీఎం జగన్ సమర్ధతకు మరో పరీక్ష సిద్దం అవుతోంది. తన పట్టు నిలుపుకొనే ప్రయత్నాల్లో..కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా.. తన నిర్ణయాలను మ… Read More
భారత్ కు బిగ్ రిలీఫ్ .. 30 వేలకు దిగువనే కొత్త కేసులు, 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులుభారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతోంది. క్రమంగా కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 30 వేలకు దిగువనే కరోనా కేసులు న… Read More
జగన్ వర్సెస్ పవన్ -ఎవరిది పై చేయి : మద్దతుగా రాని మెగా హీరోలు: ఛాంబర్ నిర్ణయం -తెర వెనుక..!!జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం సంచలనంగా మారింది. అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే అంశం రెండు రోజులుగా చర్చ సాగుతో… Read More
0 comments:
Post a Comment