ఆర్టీసీ సమ్మెపై ఇరువర్గాలు పట్టువీడే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్నా.. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక వర్గాలు మాత్రం మెట్టు దిగడం లేదు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టగా, కార్మిక వర్గాలు తమ ఆందోళనలను ఉదృతం చేసేందుకు సన్నద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ మరోసారి సమ్మె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33q5Bok
తెగని సమ్మె.... 19న తెలంగాణ బంద్, అధికారులతో సీఎం సమావేశం
Related Posts:
చైనా సరిహద్దులో మళ్లీ సైనికుల ఘర్షణ? కీలక చర్చల వేళ కొట్లాట వీడియో.. మనోళ్లు ఉతికేశారు..‘‘ఇక్కణ్నుంచి వెళ్లిపోండి.. మీరు బోర్డర్ దాటి వచ్చారు..'' ఓ భారత జవాన్ మర్యాదపూర్వకంగా హెచ్చరించాడు. అవతల చైనా ఆర్మీకి చెందిన ఇద్దరు ఆఫీసర్లు, కూడా ఐద… Read More
మురుగునీటిలో కరోనా జన్యువులు: భారత శాస్త్రవేత్తలకు ప్రపంచ దేశాల అభినందనలున్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తమ పరిశోధనలో మురుగు నీటిలో సార్స్ కోవ్-2 వైరస్ జన్యువులను కనుగొన… Read More
తెలంగాణలో కరోనాతో మరో పోలీస్ మృతి... ప్రభుత్వంపై భగ్గుమన్న బండి సంజయ్...తెలంగాణలో మరో పోలీస్ కరోనా సోకి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్లోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్ ఆస్పత్రిలో చికిత… Read More
మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపించారు... కేసీఆర్ను కొనియాడిన కల్నల్ సంతోష్ కుటుంబం...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా... ఎప్పుడు ఏ సహాయానికైనా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని దివంగత వీర … Read More
వీడిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం డెత్ మిస్టరీ....పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కరీంనగర్ పోలీసులు తేల్చారు… Read More
0 comments:
Post a Comment