గత రెండు నెలలుగా జమ్ముకశ్మీర్లో భద్రతాపరమైన కారణాలతో పోస్ట్పెయిడ్ మొబైల్ ఫోన్లు వినియోగంపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే తాజాగా సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సేవలు వినియోగించుకోవచ్చంటూ ప్రభుత్వం తెలిపింది. గత 69 రోజులుగా జమ్మూ కశ్మీర్లో మొబైల్ ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించింది కేంద్రం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B3orFK
జమ్మూకశ్మీర్లో మొబైల్ ఫోన్ సేవల పునరుద్ధరణ ఎప్పుడంటే?
Related Posts:
అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్కేరళ: దేశంలో ఎన్నికల వాతావరణం హీట్ పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ఉన్నాయి ఆయా పార్టీలు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బీజేపీ … Read More
అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!హైదరాబాద్ : అత్యాచార బాధితులంటే సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిపై సానుభూతి చూపడం మాట అటుంచితే.. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవ… Read More
బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరుహైదరాబాద్ : రూపాయి దానం చేయమంటే సవాలక్ష మాట్లాడతారు. అదే మోసగాళ్లు చెప్పే మాయమాటలకు ఠపీమని బుట్టలో పడతారు. లక్షలకు లక్షలు అప్పనంగా అప్పజెప్పుతారు. అద… Read More
అసలు సిసలు బలపరీక్ష: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నీ: గెలిస్తే రూ. వేలల్లో బహుమతులుమాస్కో: చెంపదెబ్బల ఛాంపియన్ షిప్ టోర్నమెంట్! వినడానికి ఆశ్చర్యంగా, అంతకుమించి వింతగా ఉంది కదూ! నిజమే. ఏటా వారాంతపు రోజుల్లో జరిగే ఈ టోర్నమెంట్ లో పాల్… Read More
మీకు తెలుసా... మీ ఫోన్లు మీ కంట్రోల్ లేవు, మరెవరో కంట్రోల్లో ఉన్నాయి.మీ ఫోన్లు మీకంట్రోల్ ఉన్నాయా ? వాటిని మీరే కంట్రోల్ చేస్తున్నారా, ఇతరులేవరైన కంట్రోల్ చేస్తున్నారా..అవును, మన మొబైల్ ఫోన్లను ఇతరలు కంట్రోల్ చేస్తున్నా… Read More
0 comments:
Post a Comment