చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేపాల్ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావేశం నిర్వహించారు. ఇందుకు వేదికగా కోవలంలోని ఫిషర్మెన్ కోవ్ రిసార్ట్ వేదికగా నిలిచింది. శనివారం ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జిన్పింగ్కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33qnjYV
గుడ్బై ఇండియా: భారత్లో ముగిసిన చైనా అధ్యక్షుడి పర్యటన.. నేపాల్ వెళ్లిన జిన్పింగ్
Related Posts:
జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరవుతారా? మీ కామెంట్ చెప్పండిఅసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన వైసీపీ చీఫ్ జగన్.. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి… Read More
ఓ సీఐ గెలిచారు..ఓ ఐపీఎస్ అధికారి ఓడిపోయారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పోలీసు శాఖకే చెందిన ఇద్దరు అధికారులు వేర్… Read More
గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!కరీంనగర్ : కరీంనగర్ గడ్డ టీఆర్ఎస్కు కలిసొచ్చిన అడ్డా. గులాబీ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తలపెట్టిన కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. పార్టీ … Read More
ఛాటింగ్కు రూ.400, న్యూడ్ వీడియో కాల్కు రూ.1500... యువతిని వేధించి కటకటాలపాలైన ప్రబుద్ధుడు..హైదరాబాద్ : అతడు ప్రేమించాడు. ఆమె నిరాకరించింది. దీంతో యువతిపై పగ పెంచుకున్నాడు. ఆమెను వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా యువతి గురించి సోషల్ మీడి… Read More
గర్ల్ఫ్రెండ్ మాట్లాడలేదని క్షణికావేశం.. కత్తితో పొడుచుకుని సూసైడ్ అటెంప్ట్హిమాయత్నగర్ : మూడేళ్లుగా సాగుతున్న ప్రేమాయణంకు ఎక్కడ ఫుల్స్టాప్ పడుతుందోనని కుమిలిపోయాడు బాయ్ఫ్రెండ్. ఫోన్ చేసినా కూడా ప్రేయసి స్పదించడం లేదని మనో… Read More
0 comments:
Post a Comment