Saturday, October 12, 2019

గుడ్‌బై ఇండియా: భారత్‌లో ముగిసిన చైనా అధ్యక్షుడి పర్యటన.. నేపాల్ వెళ్లిన జిన్‌పింగ్

చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేపాల్ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావేశం నిర్వహించారు. ఇందుకు వేదికగా కోవలంలోని ఫిషర్‌మెన్ కోవ్ రిసార్ట్ వేదికగా నిలిచింది. శనివారం ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33qnjYV

Related Posts:

0 comments:

Post a Comment