Saturday, October 12, 2019

ఐటీ దాడుల దెబ్బ, మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య, అధికారుల టార్చర్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనిమర్ నేత డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యాసంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో ఆయన పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ పీఏ రమేష్ ఆత్మహత్య సంచలనం రేపింది. బెంగళూరు యూనివర్శిటీ సమీపంలోని జ్ఞానభారతీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGhwug

Related Posts:

0 comments:

Post a Comment