ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వరుసగా చోటుచేసుకుంటోన్న పరిణామాల్లో మొదటిది.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కాన్సార్టియం నుంచి రుణాలు పొంది ఎగవేశారనే ఆరోపణల మేరకు గత వారం ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. 11 చోట్ల సోదాలు నిర్వహించడం తెలిసిందే. నాటి దాడిలో తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dl6EMw
సీబీఐ దాడిలో ఎంపీ బాలశౌరి పాత్ర - రష్యన్ యువతితో అది తప్పేంటి? - ఎంపీ రఘురామ తాజా బాంబు
Related Posts:
కేటీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు.. సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ..తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ తీవ్ర అవ… Read More
వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగిన మసీదు: పెళ్లి బాజాలు..మేళతాళాలు: ఒక్కటైన హిందూ జంట..!తిరువనంతపురం: ముస్లింల ప్రార్థనా స్థలం మసీదుకు సమీపంలో సాధారణంగా పెళ్లి బాజాలు మోగవు. మేళతాళాలు, తప్పెట్ల మోతలతో వెళ్లే ఊరేగింపులు కూడా.. మసీదు మీదుగా… Read More
ప్రచార జోష్: చిందేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్(వీడియో)మహబూబాబాద్: మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది.మరిపెడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శా… Read More
పెళ్లయిన మరుసటి రోజే వధువు కిడ్నాప్.. గ్యాంగ్రేప్: అత్యంత పాశవికంగా.. !లక్నో: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పరాకాష్ఠగా చెప్పుకొనే ఉదంతం ఇది. పెళ్లయిన మరుసటి రోజే ఓ వధువును కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్… Read More
జగన్! మీలా అన్ని కార్డులు మాకు లేవు! కేసీఆర్ సలహా ఏంటి?: ధూళిపాళ్ల విమర్శలుఅమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ నేతల విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. కుల రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని టీడీపీ… Read More
0 comments:
Post a Comment