Sunday, October 18, 2020

జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?

వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం జగన్ సర్కారు ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారి కావడం, ఆయా పాలక మండళ్లను కూడా ఒకేసారి ప్రకటించడం జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lWsybX

Related Posts:

0 comments:

Post a Comment