వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది. చందమామపై కనీవినీ ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై భూమిని అమ్ముతామని, ప్లాట్లను ఏర్పాటు చేస్తామంటూ ఇదివరకు వార్తలు వచ్చినప్పటికీ.. అవి నమ్మశక్యం కానివే. దీనికి భిన్నంగా నాసా శాస్త్రవేత్తలు సంచలనానికి సిద్ధపడుతున్నారు. జాబిల్లిపై ఏకంగా 4జీ నెట్వర్క్ కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పబోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6VzoZ
Sunday, October 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment