హైదరాబాద్ : శ్రీరామ నవమి రోజున ఏటా హైదరాబాద్లో నిర్వహించి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరిలివచ్చారు. కాషాయ జెండాలతో వీధులన్నీ రెపరెపలాడాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్ పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్కు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gnezdy
శోభాయమానంగా శ్రీరాముని శోభాయాత్ర పక్కల రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
Related Posts:
రాసలీలల మంత్రి ఔట్ .. క్యాబినెట్ లోకి కవిత ఇన్ ? తెలంగాణాలో ఆసక్తికర చర్చతెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్… Read More
కాంగ్రెస్ ఎందుకు క్షమాపణ చెప్పాలి... బీజేపీ డిమాండ్పై శశి థరూర్ రివర్స్ ఎటాక్...పుల్వామా ఉగ్రదాడి తమ ఘనతే అని స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరి ప్రకటించడంతో పాక్ వక్రబుద్ది మరోసారి బట్టబయలైంది. పాక్ చేసిన ఈ ప్రకటనను బీజేపీ ఇప్ప… Read More
రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎ… Read More
Fact check : కరోనా వైరస్ను ఆస్పిరిన్తో నయం చేయవచ్చా...?కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోం… Read More
Devil sketch: దెయ్యం పట్టిందని నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, కాంచనా కూడా కాపాడలేదు !బెంగళూరు/ బళ్లారి/ చిత్రదుర్గ: మూడనమ్మకాలు అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అనేక మంది అమాయకులకు కొంత మంది కుచ్చుటోపీ పెడుతున్నారు. అమాయకులకు ఆర్థికంగా నష్టం … Read More
0 comments:
Post a Comment