హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి పాకిస్తాన్ ఆర్మీ.. రాజాసింగ్ ను టార్గెట్ చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన విడుదల చేసిన "హిందుస్తాన్ జిందాబాద్" పాటపై ఆరోపణలు గుప్పించింది. ఆ సాంగ్ మా నుంచి కాపీ కొట్టారంటూ ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు సంధించింది. "పాకిస్తాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzFpRg
వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్
Related Posts:
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, ఇద్దరి ప్రాణాలు బలి,వాహన యజమానుల నిర్లక్ష్యమే సగం ప్రమాదాలకు కారణం, ముందు వెనకాల ఎవరు ,ఏ వాహనం వస్తుందనే కనీస ఆలోచన లేకుండా వాహనాలు నడుపుతారు, వాళ్ల నిర్లక్ష్యంతో ఇతరులు … Read More
విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీన్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహా… Read More
మీ ఆదాయం పెరగడం ఎలా ? ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రస్తుత జీవిత కాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళాంటే ముఖ్యంగా కావల్సింది… Read More
మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వారణాసి బరిలో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులప్రధాని మోదీ పై పోటీ చేయటానికి తెలుగు రైతులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల బాటలోనే ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సైతం మోదీ… Read More
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు : డోర్ ఓపెన్ చేసి, ఊపిరి తీశాడుహైదరాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. పొరపాటున తీసిన డోర్తో ఇద్దరు భార్యభర్తలు కింద పడిపోయారు. ఆ వెంటనే లారీ వారిపై నుంచి… Read More
0 comments:
Post a Comment