హైదరాబాద్ : ఈవీఎంల విషయంలో చంద్రబాబు హడావిడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఈవీఎంలతోనే గెలిచిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. 2014 లో చంద్రబాబు ఈవీఎంల తో జరిగిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyQGB9
చంద్రబాబు తీరుతో ఏపీలో గెలుపెవరిదో ప్రజలకు అర్థమైపోయిందన్నకేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
40 ఏళ్ల అనుభవం: అయినా తరచూ అదృశ్యం: నాడు అండమాన్, నేడు అరుణాచల్!న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఆంటొనోవ్ - 32 రకానికి చెందిన తేలికపాటి విమానం అదృశ్యం కావడం కలకలం రేపింది. భారత్-చైనా సరిహద్దుల్లో… Read More
తాళాలు పగులగొట్టి .. పార్టీ పేరు, గుర్తు రాసి : నౌహతిలో దీదీ సంచలనంకోల్ కతా : బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బీజేపీ నేతల చర్యలకు ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా దీదీ చేసిన ఓ సాహస చర్య ఆలస్యంగా… Read More
రూ. కోట్లు సీజ్, హవాల సోమ్ము, కోడ్ నెంబర్ కేజీ, త్రిబుల్ షూటర్ కు చెందిన క్యాష్, కోర్టులో ఈడీ !న్యూఢిల్లీ: కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ మీద నమోదు చేసిన ఎఫ్ఐర్ చట్టపరంగానే ఉందని, ఎలాంటి లోపాలులేవని అడిషనల్ సాలిటర్ జనరల్ ప్రభులింగ కే. పావడగి అన్… Read More
హైదరాబాద్లో వర్షం : జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు (వీడియో)హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు వస్తోండటంతో భాగ్యనగరంలో తొలకరి పులకరించింది. సోమవారం సాయంత్రం సిటీలో వర్షం కురిసింది. దీంతో ఎండ వేడితో అల్లాడిపోతున్న జన… Read More
జేసీ సంచలనం : ఇది జగన్ సునామీ..బాబుకు చెప్పాను: నా కుమారుడు వైసీపీలోకి వెళ్తే ....!నాలుగున్నార దశాబ్దాల రాజకీయ జీవితానికి జేసీ దివాకర్ రెడ్డి గుడ్బై చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలు జగన్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మ… Read More
0 comments:
Post a Comment