తొలి దశ విడత ఎన్నికలు ముగిశాయి. ఇక రెండో దశ ఎన్నికల వేడి మరింత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఎప్పటిలాగే సమాజ్వాదీ పార్టీ నేత అజాంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తన పాత శత్రువు జయప్రదపై పరోక్షంగా పదప్రయోగం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnFLss
Monday, April 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment