తొలి దశ విడత ఎన్నికలు ముగిశాయి. ఇక రెండో దశ ఎన్నికల వేడి మరింత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఎప్పటిలాగే సమాజ్వాదీ పార్టీ నేత అజాంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తన పాత శత్రువు జయప్రదపై పరోక్షంగా పదప్రయోగం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnFLss
జయప్రద పై వివాదాస్పద వ్యాఖ్యలు: నిరూపిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయనన్న అజాంఖాన్
Related Posts:
మైనర్ బాలికపై అఘాయిత్యం : హర్యానాలో ఘటనఅంబాలా : దేశంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోజుకోచోట .. ఎవరో ఒకరు మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. కొందరు కీచకులు మైనర్లను కూడా వ… Read More
చంద్రగిరి రీ పోలింగ్ వివాదం ? న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీవిజయవాడ : చంద్రగిరి రీ పోలింగ్పై న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 40 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై టీడీపీ అభ్యంత… Read More
తెలంగాణ రాష్ట్ర్ర అవతరణ వేడుకలు పబ్లిక్గార్డెన్స్లో..సాంప్రదాయాలకు విరుద్దంగా, ఇప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆద్యుడు అని చెప్పవచ్చు...తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాట… Read More
అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు భారతీయుల మృతి, మరొకరికి గాయాలువాషింగ్టన్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండియానా పోలిస్లో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు ఇండో- అమెరికన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. … Read More
హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీన్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్తో ప్రారంభమైన షెడ్యూ… Read More
0 comments:
Post a Comment