తొలి దశ విడత ఎన్నికలు ముగిశాయి. ఇక రెండో దశ ఎన్నికల వేడి మరింత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఎప్పటిలాగే సమాజ్వాదీ పార్టీ నేత అజాంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తన పాత శత్రువు జయప్రదపై పరోక్షంగా పదప్రయోగం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnFLss
జయప్రద పై వివాదాస్పద వ్యాఖ్యలు: నిరూపిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయనన్న అజాంఖాన్
Related Posts:
ఇదేం రాజ్యం?: మూడు గ్రామాలకు రాకపోకలు బంద్, రిక్షాలో కరోనా మృతుడి తరలింపు!అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విధానాలపై తీవ్రస్థాయిలో విరు… Read More
అశోక్ గెహ్లాట్కు మరో పరీక్ష- అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్లాన్- పైలట్ రాకతో సానుకూలత..నిన్న మొన్నటి వరకూ ఇంటిపోరుతో సతమతమైన రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు ఇప్పుడు బీజేపీ రూపంలో మరో పోరు మొదలైంది. అధికార కాంగ్రెస్లో విభేదాలను స… Read More
ఇక తెలంగాణలోనే మెట్రో రైళ్ల తయారీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్, హరీశ్ రావు భూమి పూజహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వరంగ… Read More
Bengaluru Clash: పోలీసు కస్టడీలో ఉంటే ఫేస్ బుక్ పోస్టు షేర్, హౌవ్ ? మాయాబజార్ సినిమా మేలు!బెంగళూరు: బెంగళూరులో అల్లర్లకు కారణమై 100 మందికిపైగా పోలీసులకు గాయాలై ముగ్గురు అల్లరిమూకలు ప్రాణాలు పోవడానికి కారణమైనాడని ఆరోపిస్తూ అరెస్టు అయిన కాంగ్… Read More
విశాఖలో రాజధాని ఏర్పాటు.. శంకుస్థాపనకు మోడీని ఆహ్వానిస్తాం : మంత్రి బొత్సావిశాఖలో రాజధాని ఏర్పాటుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖలు చేశారు. విశాఖ లో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని పుర… Read More
0 comments:
Post a Comment