Saturday, March 14, 2020

ఏపీలో దాడులపై బీజేపీ ఎంపీలకు కేంద్రం క్లారిటీ.. జగన్ ధైర్యం కూడా అదేనా?

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్భంగా అధికార వైసీపీ తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీలు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. బీజేపీ-జనసేన కూటమి నేతలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఎంపీలు రాసిన లేఖను హోంశాఖకు పంపుతూనే ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని వారికి తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం జగన్ కూ ఊరట లభించినట్లయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IKzLKX

Related Posts:

0 comments:

Post a Comment