ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు సందర్భంగా అధికార వైసీపీ తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీలు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. బీజేపీ-జనసేన కూటమి నేతలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఎంపీలు రాసిన లేఖను హోంశాఖకు పంపుతూనే ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని వారికి తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం జగన్ కూ ఊరట లభించినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IKzLKX
ఏపీలో దాడులపై బీజేపీ ఎంపీలకు కేంద్రం క్లారిటీ.. జగన్ ధైర్యం కూడా అదేనా?
Related Posts:
Bigg Boss Telugu:గంగవ్వ కష్టమే ఈ కంటెస్టెంట్కూ వచ్చింది.. త్వరలోనే ఇంటి నుంచి బయటకు..?హైదరాబాద్ : బిగ్బాస్ తెలుగు సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇప్పటికే ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ సారి కూడా బిగ్బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్… Read More
ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత... గత 26 ఏళ్లలో ఇదే మొదటిసారి...ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గురువారం(అక్టోబర్ 29) రాజధాని నగరంలో 12.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో ఇంత కనిష్ట ఉష్… Read More
గ్రౌండ్ క్లియర్గా ఉంది... దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయింది : కేసీఆర్దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్గా ఉందని.… Read More
ప్రైవేట్ ఆస్పత్రులకు జగన్ హెచ్చరికలు- ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తించకపోతే 10 రెట్లు ఫైన్..ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఘనంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు క్షేత్రస్ధాయిలో ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని మరోసారి … Read More
మందుబాబులకు గుడ్ న్యూస్- ఏపీలో 50 నుంచి 1350 వరకూ తగ్గిన బాటిల్ ధరలుఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కారు తొలిసారిగా వారిపై కనికరం చూపింది. రాష్ట్రంలో వివిధ బ్రాండ్ల… Read More
0 comments:
Post a Comment