జమ్మలమడుగు నేతలిద్దరూ కలిసారు. మనుషులుగా కలిసారు.. మనసులు సైతం కలిసినట్టేనా. ఎంపీగా ఆదినారాయ ణ రెడ్డి..జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బారెడ్డి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇందులో ఈ ఎమ్మెల్సీ పదవికి..ఎంపి సీటుకు లింకు ఏంటి..ఇందులో పరమార్ధం ఏంటనే చర్చ మొదలైంది. వీరిద్దరి ఒప్పందం కడప ఎంపీ గా.. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రెండు చోట్ల గెలవటానికి సహకరిస్తుందా..లేక ఏం జరుగుతుంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DqvZDn
ఎమ్మెల్సీ కి..ఎంపి సీటుకు లింకేంటి: అది-రామసుబ్బారెడ్డి ఒప్పందం ఎవరికి లాభం..!
Related Posts:
259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది సభ్యులతో ఉన్నత కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2022 ఆగస్టు 15న దే… Read More
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులుకేంద్ర నూతనంగా తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పండించిన పంట గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన 100 వ రోజుకు… Read More
రెండు ఎమ్మెల్సీ స్థానాలు.!పది మంది ఇంఛార్జ్ మంత్రులు.!క్షేత్రస్థాయిలో శ్రమిస్తుంది నలుగురే.!హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపును అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్ని… Read More
Anantapur Jobs:క్యుంగ్షిన్ కంపెనీలో ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేయండి..!అనంతపురం జిల్లా హిందూపురంలోని క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస… Read More
రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. … Read More
0 comments:
Post a Comment