అస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నవివాదాస్పద అస్సోం సిటిజెన్షిప్ బిల్లుపై విపక్షాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. అసలు ఈ బిల్లు తీసుకురావడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో ముందుగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DpqiFO
పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీ
Related Posts:
ఆ ముగ్గురు ఎవరు ? ఎవరినీ వరించెనో ఎమ్మెల్సీ పదవీ : కేసీఆర్లో మదిలో ఏముంది ?హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ పదవులు ఎవరికీ దక్కుతాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఆశావాహు… Read More
బెంగాల్లో పోలీసు వాహనం బోల్తా, 12 మందికి గాయాలుకోల్ కతా : పశ్చిమబెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. సింద్రి ఏరియాలో పోలీసు వాహనం బోల్తాపడింది. అయితే ఇదీ సాధారణ వాహనం అయితే విశేషం ఏమీ లేదు కానీ .. మందు… Read More
డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!హైదరాబాద్ : ఆస్పత్రులకు డుమ్మా కొట్టే సర్కారీ వైద్యులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లో బయోమెట్రిక్ వ… Read More
పాకిస్థాన్ గగనతలం నుండి భారత్ లోకి ప్రవేశించిన కార్గో ఎయిర్ క్రాఫ్ట్పాకిస్థాన్ గగనతలం నుండి అనుమతిలేకుండా ఏన్ -12 ఎయిర్ క్రాఫ్ట్ బారత భుభాగంలోకి ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ … Read More
ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులట. గీత దాటితే వేటేనట : ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్హైదరాబాద్ : ఇంటర్ రీ వాల్యుయేషన్ ముగియనే లేదు .. రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఇంటర్ బోర్డు 2019-20 సంవత్సర ప్రవేశాల కోసం షెడ్యూల్ వి… Read More
0 comments:
Post a Comment