లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడురోజుల వ్యవధిలో 44 మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SmKAK9
నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాత
Related Posts:
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు..ఇక మాస్కుల్లేకుండా తిరగొచ్చు: జో బిడెన్వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ప్రస్తుతం ప్రపంచం మొత్తం ముఖాలకు మాస్కలను వేసుకుని తిరుగుతోంది. వైరస్ బారిన పడకుండా… Read More
బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో 77-75కి పడిపోయిన బలం: మమతా బెనర్జీకి లైన్ క్లియర్?కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచిన… Read More
Marriage:ప్రియురాలి ఇంట్లో చేపల పులుసు తిని పెళ్లి కొడుకు ? అత్త చేసిందని ఆత్రంలో ?, డౌట్ !చెన్నై/ సేలం/ కొచ్చి: ప్రేమలో పడిన యువతి, యువకుడు అందరు ప్రేమికుల్లాగా ఎంజాయ్ చేశారు. ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంతకాలం ప్రేమికులుగా ఎంజాయ… Read More
పూజలు శాస్త్రీయత: గృహంలో దేవతా విగ్రహాలు ఎన్ని ఇంచులు ఉండాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
త్వరలో భారత్కు సీరం సీఈవో పూనావాలా- నెలకు 100 మిలియన్ల డోసులకు రెడీభారత్లో టీకా ప్రిన్స్గా పేరుతెచ్చుకున్న సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా కొన్ని రోజుల క్రితం సైలెంట్గా లండన్ వెళ్లిపోయారు. భారత్లో రాజకీయ… Read More
0 comments:
Post a Comment