హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు దంచికొడంతో మూసీ నదికి భయానక స్థాయిలో వరద పోటెత్తడం, పరివాహక ప్రాంతాలన్నీ నీటమునగడం, ఇప్పటికీ పదుల కొద్దీ కాలనీల్లో నీరు నిలిచిపోవడం తెలిసిందే. వందేళ్ల తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ ఓ వైపు బాధితుల్ని ఆదుకుంటూనే, మరోవైపు నదీమతల్లిని శాంతింపజేసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HlzYXw
Wednesday, October 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment