వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో పరిణామాలు శరవేగంగా మారుతోన్నాయి. రాజధాని కాబుల్ను సమీపించిన కొన్ని గంటల వ్యవదిలోనే దాన్ని తాలిబన్లు ఆక్రమించేశారు. ప్రభుత్వ బలగాలు కనీసం ప్రతిఘటించకుండా చేతులెత్తేశాయి. దీనితో పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేకుండా కాబుల్.. తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాన్ని ముందే పసిగట్టిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. దేశం విడిచి వెళ్లిపోయారు. పొరుగునే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m6nxRB
Sunday, August 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment