పండుగవేళ వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝులిపించింది. జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. అయితే టూ వీలర్ నుంచి సెవెన్ సీటర్ కార్ల వరకు ఒకేవిధంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై వాహనాలకు అధికంగా జరిమానా విధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jcwS5e
ఏపీలో మరింత కఠినంగా మోటార్ వాహనాల నిబంధనలు, ఉల్లంఘిస్తే ఫైన్ బాదుడే..బాదుడు..
Related Posts:
The Great Conjunction ముందు త్రిభుజ ఆకారంలో కనువిందు చేసిన చంద్రుడు-శని-గురు గ్రహాలుఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం చందమామ భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. అంతేకాదు బ్లూ మూన్ కూడా ఆకాశంలో దర్శనం ఇచ్చింది. ఇక ఉ… Read More
27న ఏపీ కేబినెట్: రచ్చబండ తరహా: జిల్లాల్లో విస్తృత పర్యటన దిశగా వైఎస్ జగన్అమరావతి: మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖాయమైంది. వచ్చేనెల 27వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత… Read More
పుష్కరాలకు కర్నూలు ముస్తాబు: భారీ బందోబస్తు: ఘాట్ల వివరాలివే: స్పెషల్ బస్సులుకర్నూలు: పవిత్ర తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్… Read More
ఆంధ్రప్రదేశ్: సోషల్ మీడియా పోస్టుల గొడవ సీబీఐ దర్యాప్తు దాకా ఎలా వెళ్లింది?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్య పదే పదే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వ… Read More
Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!బెంగళూరు: కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, కాఫీడే కింగ్, దివంగత సిద్దార్థ హెగ్డే కుమారుడు అమార్థల వివ… Read More
0 comments:
Post a Comment