పండుగవేళ వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝులిపించింది. జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. అయితే టూ వీలర్ నుంచి సెవెన్ సీటర్ కార్ల వరకు ఒకేవిధంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై వాహనాలకు అధికంగా జరిమానా విధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jcwS5e
Wednesday, October 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment