సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క గెలుపుతో సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా కాలంలో కనిపించకుండా పోయారన్న విమర్శలు,ఎల్ఆర్ఎస్పై వ్యతిరేకత,ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్నా పట్టించుకోవట్లేదన్న విమర్శలు,ఇక ఇప్పుడు వరద బాధితులను కన్నెత్తి కూడా చూడటం లేదన్న జనం ఆగ్రహం... వీటన్నింటికి దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే సమాధానమని సీఎం భావిస్తున్నారు. ఉపఎన్నికలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ocp6vM
Wednesday, October 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment