Sunday, August 15, 2021

ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం : శాంతి స్థాపన సాధ్యమేనా? సంయమనం పాటించాలని తాలిబన్లకు యూఎన్ చీఫ్ విజ్ఞప్తి !!

ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్ల చర్య ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ప్రపంచ దేశాల్లోనూ ఆందోళనకు కారణమైంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి ఆదేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో రెండు లక్షల కోట్ల డాలర్లను అమెరికా ఖర్చు చేసింది .2500 మంది అమెరికా సైనికులు మృత్యువాతపడ్డారు. చివరకు ఇంతాచేసి అమెరికా దళాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CRqF9R

Related Posts:

0 comments:

Post a Comment