అమరావతి: `పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం..` సుమారు అయిదేళ్ల కిందటి మాట ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ విలేకరుల సమావేశంలో చెప్పిన మాట. మాట తప్పడు అనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K1kZ4b
Friday, May 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment