అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తండ్రిలాగే ప్రజలకు మేలు చేయాలని తాను ఆశించానని అన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కృప ఈ అపూర్వ విజయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K1l3AX
ఇది మీ విజయం, వచ్చింది మీ ప్రభుత్వం: వైఎస్ జగన్
Related Posts:
కత్తి కార్తీక రియాక్షన్: నేనేవరినీ మోసం చేయలే, రాజకీయ కక్షతోనే కేసులు..భూ వివాదంపై దుబ్బాక ఇండిపెండెంట్ అభ్యర్థిని కత్తి కార్తీక స్పందించారు. అమిన్ పూర్ భూ వివాదం విషయంపై తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. కొందరు కావాలనే కేసు… Read More
కేసీఆర్ పాలనకు జలగండంలో చిక్కుకున్న విశ్వనగరమే సాక్ష్యం .. విజయశాంతి ఫైర్తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పాలనను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి విమర్శల బాణాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షా… Read More
అమెరికా ఎన్నికల్లో రికార్డు స్ధాయి ముందస్తు పోలింగ్- ఓటేసిన 2.2 కోట్ల మందిఅమెరికా అధ్యక్ష ఎన్నికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులకే కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్య… Read More
నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసు… Read More
Eve-teasing: ఎమ్మెల్యే, ఆయన కొడుకు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ లో హంగామా, రేయ్ లాకప్ తాళం!లక్నో/ ఉత్తర్ ప్రదేశ్: వరుస అత్యాచారాలు, హత్యలతో హడలిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైయ్యింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,… Read More
0 comments:
Post a Comment