అమరావతి: అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజకీయాల్లో కూడా నమోదు కావడం ఆశ్చర్యమే. గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపితమైంది. తాజాగా వెలువుడిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని నిరూపించాయి. 23..23..23. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ అంకెతో చాలా గట్టి అనుబంధమే ఉంది. ఈ అంకెల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JBQPoD
23..23..23: వైఎస్ అభిమానులు గట్టిగా అనుకున్నారు..అయిపోయింది!
Related Posts:
టీడీపీ టార్గెట్ మినిస్టర్ సురేష్ ... ఆయనను క్వారంటైన్ కు పంపండివైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్ళి రావటం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించటం పై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు . ఇప్పటికే ప్రజలకు ఒక రూ… Read More
కరోనా : వాళ్ల కారణంగా లేని ముప్పు..? భారత్లో లాక్ డౌన్ రియాలిటీ ఎలా ఉందంటే..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపుకు సంకేతాలు కూడా క… Read More
శుక్రవారం మహిళలు తలస్నానం చేయకూడదా..? చేస్తే శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుంది..?శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి. తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం, తలక… Read More
Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !పాట్నా (బీహార్): ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కరోనా వైరస్ (COVOD 19) దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రస్తుతం… Read More
హలో యాప్ ఔదార్యం : కరోనాపై పోరులో 20వేల కుటుంబాలకు సాయం..కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు,నిరాశ్రయులకు ఆహారం,శానిటైజర్స్ అందించేందుకు సోషల్ నెట్వర్కింగ్ సంస్థ హలో స్వచ్చందంగా ముందుకొచ్చింది. గివ్ ఇండియా అనే … Read More
0 comments:
Post a Comment