Friday, September 11, 2020

సరిహద్దులో అసలేం జరుగుతుంది... పూర్తి వివరాలు చెప్పాల్సిందే.. : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

గత నాలుగైదు నెలలుగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యం హాట్ టాపిక్‌గా ఉంటూ వస్తున్నాయి. సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన,మిలటరీ స్థాయి చర్చలు జరుపుతున్నప్పటికీ... కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధించినట్లు చెబుతున్నప్పటికీ... ఆ తర్వాత పాత సీనే రిపీట్ అవుతోంది. అవగాహన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ చైనా బరితెగించడం... ఆ తర్వాత భారత్ ఎత్తుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bSfcd9

Related Posts:

0 comments:

Post a Comment