Friday, September 11, 2020

చైనా బోర్డర్‌లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్

వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) చైనాతో ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా సైనిక, దౌత్య మార్గాల్లో భారత్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఆశించినంతగా ఫలించడంలేదు. పైగా, డ్రాగన్ కవ్వింపులు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అనుసరించాల్సిన తదుపరి వ్యూహాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను పిలిపించుకుని తూర్పు లదాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FrGrPx

Related Posts:

0 comments:

Post a Comment