ఢిల్లీ : పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఉదృతం చేశాయి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. మొదటి దశ పోలింగ్ కు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ అగ్ర నాయకులు ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోడీ నెలన్నర పాటు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TBA2Ta
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment