అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వాలని సీబీఐ కేంద్రాన్ని కోరింది. అలాగే మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్,మరో ముగ్గురు ఐఏఎఫ్ అధికారులను విచారించేందుకు అనుమతినివ్వాలని కోరింది. రూ.3727కోట్ల అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో మాజీ కాగ్ పేరు వినిపించడం ఇదే తొలిసారి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FpQpRL
అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్ : మాజీ కాగ్,నలుగురు ఐఏఎఫ్ల విచారణకు అనుమతి కోరిన సీబీఐ
Related Posts:
బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీగుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు … Read More
వైద్యో 'ప్రాణ హరి'.. \"వామ్మో ఆసుపత్రులు\"వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లుగా భావించాలనేది దాని సారాంశం. కానీ మారుతున్న కాలంలో వైద్యుల… Read More
గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ, నాకు ఓటమి భయమా?: చంద్రబాబుగుంటూరు: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, ఇలాంటి వాటిల్లో తన కంటే ఆయన సీనియర్ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం నారా… Read More
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధా… Read More
నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది: సోషల్ మీడియాలో రాబర్డ్ వాద్రాన్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించారు. దీనిపై ఆదివారం… Read More
0 comments:
Post a Comment