అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వాలని సీబీఐ కేంద్రాన్ని కోరింది. అలాగే మాజీ ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్,మరో ముగ్గురు ఐఏఎఫ్ అధికారులను విచారించేందుకు అనుమతినివ్వాలని కోరింది. రూ.3727కోట్ల అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో మాజీ కాగ్ పేరు వినిపించడం ఇదే తొలిసారి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FpQpRL
అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్ : మాజీ కాగ్,నలుగురు ఐఏఎఫ్ల విచారణకు అనుమతి కోరిన సీబీఐ
Related Posts:
జే ట్యాక్స్ టార్గెట్ 25 వేల కోట్లు: కరోనా వ్యాప్తి నిలయాలుగా వైన్ షాపులు: నారా లోకేశ్ (వీడియో)ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా రికార్డవుతున్నాయి. గత మూడురోజులుగా రోజు 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే వైన్ … Read More
చంద్రబాబు లేఖాస్త్రం: జగన్ సర్కార్ వేధింపులు, అరెస్టులపై గవర్నర్కు లేఖఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వేధింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. చట్ట విరుధ్దంగా అరెస్ట్ చ… Read More
వివేకా హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ- కడప పోలీసులతో మొదలు...ఏపీలో తీవ్ర కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... ఇవాళ కడపలో… Read More
జేపీ నడ్డాతో రఘురామ భేటీ: ఏపీలో పాలనపై విమర్శలు ..జపింగ్ ఖాయమైందా..?ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అధికారిక వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే ఆయనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు… Read More
Coronavirus: క్వారంటైన్ లో ఆంటీ ఎర్రగా బుర్రగా ఉందని రేప్, నేను డాక్టర్, వినాలి, మసాజ్ చేస్తే !ముంబై/ పాన్ వెల్: కరోనా వైరస్ (COVID 19) లక్షణాలు ఉన్నాయని క్వారంటైన్ లో 40 ఏళ్ల ఆంటీ చికిత్స పొందుతున్నది. త్వరగా వ్యాధి నయం కావాలని, తాను ఇంటికి వెళ… Read More
0 comments:
Post a Comment