Tuesday, March 26, 2019

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి.... గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డి

కొనసాగుతున్న వలసలు పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హస్తానికి హ్యాండ్ ఇచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnIR6U

Related Posts:

0 comments:

Post a Comment